ఆలూరులో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేవనకొండా మండలంలో తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణిలో ముఖ్యఅతిధిలుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, రాయలసీమ కో-ఆర్డినేటర్ హసీనా బేగం, జనసేన ఆలూరు ఇంచార్జి తెర్నేకల్ వెంకప్ప అద్వర్యంలో కిట్ల పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధికసంఖ్యలో పాల్గొనడం జరిగింది.