వన్నెపూడి పర్యటనలో భాగంగా జనసైనికులతో సమావేశమైన శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గం, వన్నెపూడి గ్రామం నందు జనసేన నాయకులు శ్రీ విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పర్యటనలో భాగంగా వన్నెపూడి గ్రామం జనసేన సైనికులతో మాట్లాడటం జరిగింది, వన్నెపూడి గ్రామంలో పార్టీ యొక్క ఇబ్బందులను పార్టీ యొక్క లోటుపాట్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. జనసేన పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేయాలి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అనే విషయంపై చర్చ జరిగింది.. ఏది ఏమైనా జనసేన సైనికులు అందరూ కలిసి జనసేన పార్టీ బలోపేతం కోసం ఖుషిచేయాలనీ కోరారు. దీనిలో భాగంగా మొగలి నాగబాబు, మొగలి సూర్య చక్రం, గొల్లపల్లి రాజారావు, దేవరపు వెంకటరమణ, నక్క వీరబాబు, కంద వెంకన్న, మొగలి కాసి, కంద లక్ష్మీనారాయణ, మొగలి బుజ్జి, కంద శివ, మొగలి బాపన్న దొర, మొగలి సూర్య, మరియు నియోజకవర్గ నాయకులు గంజి గోవిందరాజు, వాకపల్లి సూర్యప్రకాష్, పిల్లా శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.