జనసేన బీజేపీ గెలుపుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి: శిరీష పొన్నూరు

తెలంగాణ, జనసేన బలపరిచిన ఎల్బినగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి పూర్తిగా సహకారం అందించాలని ఎల్బినగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ శిరీష పొన్నూరు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.