జనసేన ఆధ్వర్యంలో జీవీఎంసీ సిబ్బందితో ఫోగ్గింగ్

విశాఖపట్నం దక్షిణ, కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మి మరియు గోపీకృష్ణ (జికె) సూచనలు మేరకు ఆసం గార్డెన్స్, జనసేన పార్టీ కార్యాలయం చుట్టుపక్కల జీవీఎంసీ సిబ్బందితో ఫోగ్గింగ్ చేయటం జరిగింది.