అంగనవాడి కార్యకర్తల ఆందోళనకు గరికపాటి వెంకట్ సంఘీభావం
అంగనవాడి కార్యకర్తల ఆందోళనకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ దర్శి నియోజకవర్గం నాయకులు గరికపాటి వెంకట్, ఈ సందర్బంగా వెంకట్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల శ్రమను దోపిడీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, వారికీ పని భారం తగ్గించాలని, వేతనాలు పెంచాలని, ప్రభుత్వ పథకాలు వారికి అందాలని, రిటైర్మెంట్ పెన్షన్ స్కీం అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-9.55.41-PM-1024x682.jpeg)