ఘనంగా నూకాలమ్మ వేడుకలు
మైలవరం, కొండపల్లిలో బి కాలనీ వద్ద నూకాలమ్మ ఉత్సవాలు 5 రోజులు పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 5 వేల మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల రామమోహన రావు (గాంధి) మరియు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-15.34.43-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-15.34.44-576x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-16.33.30.jpeg)