పాలకొల్లులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

పాలకొల్లు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పాలకొల్లు నియోజకవర్గం జిన్నూరు గ్రామంలో జనసేన స్థూపం నిర్మించి గురువారం నియోజకవర్గ జనసేన నాయకులు బోనం చినబాబు చేతుల మీదగా స్థూపం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నల్లమోతు ప్రసాద్, డేగల సత్తి. కొండగా పాల్గొన్నరు. ఎంపీటీసీలు మానేపల్లి శ్రీధర్, ఎర్రంశెట్టి నరసింహరవు, జిన్నూరు గ్రామ అధ్యక్షులు వెంపటాల వంశీ, వెడంగి అధ్యక్షులు కొర్రకుట్టి హరి, వెడంగి పాలెం అధ్యక్షులు లంకలపల్లి ప్రసాద్, ఏనుగువనీలంక గ్రామాధ్యక్షులు ఇనుకొండ రమేష్, మాజీ మండల అధ్యక్షులు గుత్తుల నాగరాజు, మండల నాయకులు ఇంటి చరణ్ బాబు, కాండ్రేగుల మణికంఠ, బండారు వంశీ, మరియు వీరమహిళలు మదాసు లలిత, జుత్తుగా రియా, విష్ణు, మరియు గ్రామ జనసేన నాయకులు లంక బోసు, చివటపు సతీష్, బొర్రా మణికంఠ, వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.