Razole: ఇరుసుమండలో జనసేన డోర్ టూ డోర్ ఎలక్షన్స్ క్యాంపెయిన్

రాజోలు నియోజకవర్గం బట్టేలంక,ఇరుసుమండ ంఫ్ట్ఛ్ ఉపఎన్నిక సందర్భంగా జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి ఉమ లలిత శివ జ్యోతి గారు ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరిశాల బాలాజీ,తాడి మోహన్, మల్కిపురం ఎంపీపీ మేడిచర్ల శ్రీమతి సత్యవాణి రాము, మామిడికుదురు జనసేన మండల అధ్యక్షుడు ఆడబాల తాతకాపు, నియోజకవర్గ నాయకులు గుండుబోగుల పెద్దకాపు, పినిశెట్టి బుజ్జి, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, బోనం సాయి, ఉలిశెట్టి లక్ష్మణ్, కుంచె పండు, నందుల రమేష్, కాట్రు నాని, బుజ్జి, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, ఇరుసుమండ మరియు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.