అంగనవాడి కార్యకర్తల ఆందోళనకు సంఘీభావం తెలిపిన జనసేన
దర్శి, అంగనవాడి కార్యకర్తల ఆందోళనకు నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా వెంకట్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల శ్రమను దోపిడీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, వారికీ పని భారం తగ్గించాలని, వేతనాలు పెంచాలని, ప్రభుత్వ పథకాలు వారికి అందాలని, రిటైర్మెంట్ పెన్షన్ స్కీం అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-21.53.54-1024x682.jpeg)