జనసైనికుడు సూర్యకి జనసేనాని చేయూత

కుప్పం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ పిఏసి మెంబర్ డా.హరిప్రసాద్ పర్యవేక్షణలో నియోజకవర్గ నాయకుల సమక్షంలో సోమవారం క్రియాశీలక సభ్యత్వం ద్వారా వచ్చిన రూ 11564/- చెక్కును సూర్యకి మండల అధ్యక్షులు అమీర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణు, మునెప్ప, గుడిపల్లి మండల అధ్యక్షులు అమీర్ నియోజకవర్గ నాయకులు హంసగిరి జాన్, గణేష్, భాస్కర్, మంజునాథ్, అరుణ్, బాలాజీ అమల, మణికంఠ, నాగరాజు, వెంకటేశు, మురుగ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.