అడబాల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామానికి చెందిన అడబాల కృష్ణ కాలం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులు కలసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు కొనతం నరసింహ రావు, ఉండపల్లి అంజి, రాపాక మహేష్, పెద్దిరెడ్డి దుర్గాప్రసాద్, ఉపేంద్ర నాని తదితరులు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-6.30.54-PM-1024x470.jpeg)