కొండమోడు గ్రామంలో పర్యటించిన బొర్రా అప్పారావు
- పర్యటనలో భాగంగా పలువురికి ఆర్దిక సహాయం
రాజుపాలెం మండలం, కొండమోడు గ్రామం, వీరమ్మ చాలనీలో జనసేన నాయకులు బొర్రా అప్పారావు ఏక్సిడెంట్ కు గురైన మల్లికార్జునకి 10000/- రూపాయలు ఆర్థికసాయం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న అనంతరవమ్మ కు 5000/- ఆర్ధిక సాయం అందించడం జరిగిందీ. ఈ పర్యటనలో రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట రసయ్య, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, మండల కార్య దర్శి కంభంపాటి ప్రసాద్ రావు, గ్రామ అధ్యక్షుడు శ్రీను, బషా, మైనార్టీ నాయకులు జానీ మరియు గ్రామ జనసైనికులు పాల్గొనటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-29-at-7.36.04-PM-1024x576.jpeg)