జీవో నెంబర్ 1పై రాజకీయలకు అతీతంగా కలసి పోరాడాలి: లోకం మాధవి
నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం భోగాపురం నందు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ని తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు, ఇది హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఈ సమస్యపై రాజకీయలకు అతీతంగా కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-27-at-6.36.40-AM-1-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-27-at-6.36.40-AM-1024x771.jpeg)