ఆక్వా రైతుల గిట్టుబాటు ధరలను పెంచాలని జుత్తుగ నాగరాజు వినతిపత్రం
ఉండి, ఉభయగోదావరి జిల్లాల ఆక్వా రైతుల గిట్టుబాటు ధరలను పెంచాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కి స్పందన కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-14-at-14.40.46-1024x576.jpeg)