పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడమే మా లక్ష్యం: రవణం స్వామినాయుడు
*మెగాభిమానులు ఇకపై క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ తో నడుస్తారు.. రవణం స్వామినాయుడు అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు
అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆదివారం మెగాభిమానుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర చిరంజీవి యువత&అఖిల భారత చిరంజీవి యువత అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్యమైన మెగానాయకులతో సమావేశం నిర్వహించి 2024లో పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడమే లక్ష్యం దిశగా పవన్ కళ్యాణ్ తో కలసి నడవాలని దిశా నిర్దేశం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-23-at-7.27.15-PM-582x1024.jpeg)