కాపు నాయకుల వ్యాఖ్యలను ఖండించిన పంతం నానాజీ
కాకినాడ రూరల్, వైసీపీ కాపు నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను కాకినాడ పాత్రికేయ సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-10-31-at-23.02.17-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-10-31-at-23.02.18-1024x576.jpeg)