వనరక్షణలో భాగంగా 1000 దానిమ్మ మొక్కల పంపిణీ చేసిన పాటంశెట్టి

  • జనంకోసం జనసేన 269వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 269వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 1000 మొక్కలు పంచడం జరిగింది. నేటికి మొత్తం 36800 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి మండపాక శ్రీరామ్, రామవరం ఎంపిటిసి దొడ్డ శ్రీను, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, కిలాడి రాజు, సూరపురెడ్డి నరేష్, జట్లా వీరభద్ర, చిన్ని సతీష్, రాయి సాయి, యర్రా సాయి, మంచెం వెంకటేశ్వరరావు (బాబ్జి), పల్లపాటి వినయ్ కుమార్, లంకపల్లి అజయ్ (బన్ను), పవిడిశెట్టి సాయిచంద్ర (బుజ్జి), కాట్రావులపల్లి నుండి పసుపులేటి వెంకట సూర్యారావు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, రామవరం నుండి అడపా రాంబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.