విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో సింగరాయకొండ జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-19-at-9.45.32-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-19-at-9.45.33-PM-1024x576.jpeg)
కొండేపి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల జనసైనికులు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ప్లకార్డుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.