ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గాదె
గుంటూరు తూర్పు నియోజగవర్గం, నెహ్రునగర్ ‘జీరో’ లైన్ మోతిలాల్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం నందు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా చుండూరు రామకృష్ణ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, అడపా మాణిక్యాలరావు, శిఖా బాలు, మధు లాల్, భూషయ్య పాల్గొనడం జరిగింది..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-04-at-6.49.58-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-04-at-6.49.59-AM-1024x576.jpeg)