శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ : దేశ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ర్టపతి రామ్నాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పార్వతి దేవి మరియు శివుని వివాహం యొక్క పవిత్ర జ్ఞాపకార్థం జరుపుకునే ఈ పండుగ మొత్తం మానవాళికి ఉపయోగకరంగా ఉండాలి అని రాష్ర్టపతి తన ట్వీట్లో పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/03/image.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/03/image-1.png)