మద్దిరావమ్మ సంబరాల్లో పాల్గొన్న వడ్లపట్ల సాయి శరత్
దెందులూరు నియోజకవర్గం, మల్కాపురం (పాలగూడెం) గ్రామంలో మద్దిరావమ్మ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సంబరాల్లో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ పాల్గొని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-04-at-12.50.43-PM-1024x1024.jpeg)