మన ఓటు – మన బాధ్యత సమావేశంలో పాల్గొన్న డా. ఘంటసాల
దెందులూరు: ఓటు వేయడం హక్కు గానే ఉంది కాబట్టి కొంతమంది ఓటు వేయడం లేదు కాబట్టి ఓటు వేయడం అనేది రాజ్యాంగబద్ధంగా నిర్బంధ బాధ్యతగా పెట్టి, ఓటు వేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జనసేన పార్టీ పీఏసీ మెంబర్ కనకరాజు సూరి ఆధ్వర్యంలో తాడినాడ బాబు అధ్యక్షతన భీమవరంలో జరిగిన “మన ఓటు – మన భవిష్యత్తు – మన బాధ్యత” అనే పేరుతో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం టీడీపి-జనసేన సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-9.15.55-PM-1-1024x576.jpeg)