మహాత్మాగాంధీకి నివాళులర్పించిన 21వ డివిజన్ జనసేన
కాకినాడ సిటీ, స్థానిక 21వ డివిజన్ జనసేన అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహాఇకి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కమిటీ సభ్యులు క్షత్రియ దుర్గా సింగ్, కరిముల్లా, రామచంద్రరావు మరియు వార్డ్ లోని ప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-15.13.42-1024x542.jpeg)