కొమ్మువలస గ్రామములో 27వ రోజు జనంతో జనసేన

ఆమదాలవలస నియోజకవర్గంలో, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 27వ రోజు, బూర్జ మండలం, కొమ్మువలస గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సివ్వలా సురేష్, టఒకలా రమేష్ మరియు జనసేన టీం, సైరుగాపు సంతోషనాయుడు, మామిడి సాయి, అనిల్, మోహన్, ప్రదీప్ మరియు జనసేన కార్యకర్తలు, మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియజేసారు.