జనసేన-తెలుగుదేశం ప్రచారం 52వ రోజు

మదనపల్లి, జనసేన-తెలుగుదేశం ప్రచారంలో భాగంగా 52వ రోజు స్థానిక కదిరి రోడ్డు నుంచి నీరుగంటి వారి పల్లి వరకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, దారం హరిప్రసాద్, కోటకొండ చంద్రశేఖర్, సుప్రీం హర్ష, సిటిఎం గంగాధర్, కొణిదల శంకర్, సోను, షేక్ యాసీన్, నవాజ్, పద్మావతి, చంద్రశేఖర్, ఆకుల శంకర, అశ్వర్థ మంజుల, జయమ్మ, రెడ్డి రాణి మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.