డొక్కా సీతమ్మ చలివేంద్రం 5వ రోజు

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లో పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు మరియు పట్టణ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రం 5వ రోజు పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి సూచనల మేరకు చలివవేంద్రాన్ని ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వేసవి తాపానికి గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన వారికీ వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో మందికి దప్పిక తీరుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు, మైనబత్తుల చిన్న, పసుపులేటి గణేష్, కసిరెడ్డి నాగేశ్వరావు, పబ్బినీడి దుర్గ ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.