జనం కోసం జనసేన మహాయజ్ఞం 636వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 636వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, గాదెలపాలెం గ్రామంలో మరియు గోకవరం మండలం ఇటికాయలపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 637వ రోజు కార్యక్రమం బుధవారం గోకవరం మండలం వెంకటనగరం మరియు గోకవరం మండలం గోపాలపురం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి వీరవల్లి శ్రీనుబాబు, గాదెలపాలెం గ్రామం నుండి తుమ్మలపల్లి ప్రేమసాగర్, దేశాల నరేష్, తిర్లాపు బెన్ని గారికి, గళ్ళా చరణ్, పనసకాయల వెంకట రమణ, పిల్లి ప్రేమ కుమార్, గులుగుల శ్రీను గారికి, దేశాల అభి గారికి, తుపాకుల లక్ష్మణ్ గారికి, కొల్లి భద్రం, లావేటి గణేష్, వానపల్లి శ్రీను, దూది లక్ష్మణ్, దూది వీరబాబు, ఇటికాయలపల్లి గ్రామం నుండి పీతా గంగరాజు, జుత్తుక నాగేశ్వరరావు, కడవల శ్రీనుబాబు, కొలుసు ముసలయ్య, సమ్మంగి ముసలయ్య, పితా సూరిబాబు, బండా వెంకటేష్, తణుకు సాయి, పిల్లి రాజేష్, బత్తిన సింహాచలం, పితా భాస్కర రావు, అచ్యుతాపురం నుండి సోమారౌతు రాధాకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు లకు శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.