జనం కోసం జనసేన మహాయజ్ఞం 704వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 704వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 705వ రోజు కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల రైతు కమిటీ అధ్యక్షులు ప్రగడ ప్రభ, జగ్గంపేట మండల ఐటీ కోఆర్డినేటర్ సూరపురెడ్డి నరేష్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, నల్ల శివ, గోపిసెట్టి వీరబాబు, బంగారు రామస్వామి, కొండేపూడి వీరబాబు, అడబాల వీరబాబు, కర్రి బాబ్జి, చిట్టీడి రామారావు, కత్తిరిశెట్టి సూరిబాబు, ఇరపా రాము, గోకవరం నుండి ఆలమండ శివాజీ, కలిగిన నాగు, గోనేడ నుండి జానకి మంగరాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.