పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో కొత్తపల్లి గంగారత్నం అనారోగ్యంతో బాధపడ్తున్న విషయం తెలుసుకుని జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది.

కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో తిరుమలనాధుని పుష్పవతి ఇటీవల స్వర్గస్తులయ్యారు. శనివారం వారి పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం కన్వీనర్ మండపాక శ్రీను, కోరుకొండ మండలం సీనియర్ నాయకులు అడ్డాల శ్రీనివాస్, భూపాలపట్నం సర్పంచ్ గుళ్ళింకల లోవరాజు, మదిరెడ్డి బాబులు, ఆకుల రామకృష్ణ, ఆకుల శ్రీనివాస్, తిరుమలనాధుని గంగ బాబు, ఆకుల ముత్యాలరావు, నందే ప్రసాద్, నెత్తన శ్రీను, కోనే రామకృష్ణ, ఆకుల పండు, గణేసుల రాంబాబు, మేడిశెట్టి సాయి, మేడిశెట్టి వేంకటేశ్వర రావు, వేగిశెట్టి రాజు, దేవన దుర్గ ప్రసాద్ (డిడి) మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్ మావయ్య అయిన దొడ్డా వీరభద్రరావు ఇటీవల స్వర్గస్తులైనారు. శనివారం పెదకార్యం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, భూపాలపట్నం సర్పంచ్ గుళ్ళింకల లోవరాజు, మదిరెడ్డి బాబులు, దొడ్డ సూర్యం, దొడ్డ రామకృష్ణ ప్రభాకర్, రౌతుల తిరుమూర్తి, సుంకర గోపాలకృష్ణ, కోలా రాము, సుంకర రాంబాబు, సుంకర సీతారామ్, నల్ల శ్రీను, తోట పెద్దబ్బులు, కొండేపూడి వెంకటేశ్వర్లు, కమిడి సత్యనారాయణ, మోటుపల్లి మణికంఠ, కొట్టి ప్రసాద్, సుంకర నాగేశ్వరరావు, వేగిశెట్టి రాజు, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), దేవన దుర్గ ప్రసాద్ (డిడి), తోట అనిల్ వాసు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెందిన నిడదవోలు వెంకటరావు ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పిన జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో ఆనందాల గోవిందు, కురుమళ్ళ మహేష్, భూసంశెట్టి అర్జున్, మావిడి వెంకన్నబాబు, పెద్దపాటి వెంకన్నబాబు, సోడసాని శ్రీను, ఈవూరి మహేష్, సోడసాని రాంకుమార్, మదిరెడ్డి బాబులు, శెట్టి శ్రీను, వేగిశెట్టి రాజు, దేవన దుర్గ ప్రసాద్ (డిడి), తోట అనిల్ వాసు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.