పితాని బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన శతఘ్నిన్యూస్ వ్యవస్థాపకులు
ముమ్మిడివరం, జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణను ఆదివారం శతఘ్నిన్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ శతఘ్నిన్యూస్ సేవలను అభినందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-06-at-22.38.59-1024x485.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-06-at-22.38.56-485x1024.jpeg)