అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

  • జనసేన పార్టీ ఏన్కూరు మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ డిమాండ్

ఏన్కూరు: వైరా నియోజకవర్గం మరియు జిల్లా వ్యాప్తంగా ఆకాల వర్షం తుపానులతో నష్టపోయిన మొక్కజొన్న రైతులు, మిర్చి, యాసంగి వరి తదితర పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయని వెంటనే ప్రభుత్వం సర్వే నిర్వహించి నష్టపరిహారం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని జనసేన పార్టీ ఏన్కూరు మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.