అక్రమంగా బనాయించిన కేసులో వాయిదాకు హాజరైన జనసేన నాయకులు

కాకినాడ, గతంలో జనసేనపార్టీ నాయకులపై బనాయించిన కేసుకు సంబంధించి కాకినాడ కోర్టులో వాయిదాకు హాజరైన జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, ఇతర నియోజకవర్గ ఇంచార్జ్ లు, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు తదితరులు.