మదనపల్లి నియోజకవర్గంలో ఓటరు లిస్ట్ వెరిఫికేషన్
మదనపల్లి నియోజకవర్గం: రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆదేశాలమేరకు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆధ్వర్యంలో.. ఆదివారం మదనపల్లి నియోజకవర్గంలో పలు పీస్ బి ఎల్ ఓ ఆఫీసర్స్ ని కలిసి ఓట్ల లిస్ట్ను పరిశీలించడం జరిగింది. ఓట్ల డిలేషన్ & యాడింగ్ & ఓట్ల డబుల్ ఎంట్రీ & జీరో డోర్ నెంబర్ల ఓట్ల గురించి అడిగి తెలుసుకోవడంజరిగింది అలానే.. 06పి.ఎస్, 07 పి.ఎస్ 104పి.ఎస్. 105పి.ఎస్, 106,107,108 122, 123, 124, 131పి.ఎస్ లకి ఈ బూతులకు వెళ్లడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్త ఓటును అప్లై చేసుకోవాలని మనవి చేసారు.. వారికి సహకరించిన కోళ్ల బైళ్ళు పంచాయతీ విఆర్ఓ జయరామి రెడ్డి సార్కి అలానే బిఎల్ఓ ఆఫీసర్స్ శ్రీనివాసులు, రజియా, రమణ, ప్రమీల, కిరణ్, ఏం రెడ్డప్ప, నాగరాజు, వాణి, హరి కుమార్, మమత అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-03-at-7.14.03-PM-1024x768.jpeg)