దుర్గా వెంకట సాయి మెడికల్ & జనరల్ స్టోర్స్ ప్రారంభించిన శ్రీమతి బత్తుల
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో దుర్గా వెంకట సాయి మెడికల్ & జనరల్ స్టోర్స్ నూతన షాప్ ని ప్రారంభించి వారి వ్యాపార రంగం దిన దిన అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ వీరమహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-05-at-16.12.01-1024x768.jpeg)