జర్నలిస్ట్ కోటా కృష్ణమూర్తికి నివాళులర్పించిన బొర్రా వెంకట అప్పారావు
సత్తెనపల్లి పట్టణం, శుక్రవారం అకాల మృత్యువాత పడిన సత్తెనపల్లి సీనియర్ జర్నలిస్ట్ కోటా కృష్ణమూర్తి పార్ధివ దేహాన్ని సందర్శించి జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమలో వారితో పాటు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-06-at-11.31.07-460x1024.jpeg)