కొండేవరం గ్రామంలో జనంలోకి జనసేన

పిఠాపురం: ఉప్పాడ కొత్తపల్లి మండలం, కొండేవరం గ్రామంలో పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన కొండేవరం ఎంపీటీసీ అభ్యర్థి గింజల మహాలక్ష్మి ఆధ్వర్యంలో పి.ఎస్.ఎన్. మూర్తి సంక్రాంతి కానుకగా బియ్యం కూరగాయలు పంచడం జరిగింది. బుర్రా సూర్యప్రకాష్, టైల్స్ బాబి, బెజవాడ రామకృష్ణ మాట్లాడుతూ.. జనం కోసం జనసేన ఎప్పడు అండగా ఉంటుంది అని మేము అధికారంలోకి రాగానే మీకు పక్క ఇళ్లు ఇప్పిస్తాము అని మాట ఇచ్చారు. మీరు అందరూ జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేసి గెలిపించండి అని కోరారూ జనం కోసం జనసేన కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాష్, బెజవాడ రామకృష్ణ, కొండేవరం ఎంపిటిసి అభ్యర్థి గింజల మహాలక్ష్మి, టైల్స్ మేళం బాబి, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బీసీ నాయకులు మల్లం శ్రీనివాస్, ముప్పన రత్నం, పెంకే జగదీష్, మారౌతు సూరిబాబు, గొర్రెల అర్జున్, మేడిశెట్టి కిషోర్, గింజల గంగాధర్, గింజల శివ, గొర్రెల గంగరాజు, గాది సురేష్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.