శ్రీమతి కందుల ఉషారాణి ఆత్మకు శాంతి చేకూరాలి
- జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సతీమణి శ్రీమతి ఉషారాణి కాలం చేశారు. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించి కందుల దుర్గేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-14-at-5.18.20-PM.jpeg)