జనసేన-తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశం
నూజివీడు రూరల్ మండలం, మోర్సపూడి గ్రామంలో జనసేన-తెలుగుదేశం పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి(ఎమ్మెల్యే) పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-10-at-18.36.50-1024x576.jpeg)