బండారు లంకలో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ప్రచారం
కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ బండారులంకలో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలి అన్నారు. ప్రచారంలో సర్పంచ్ పెనుమాల సునీత, చింతా శంకరం మూర్తి, మల్లుల పోలయ్య, అధికారి జయలక్ష్మి, శ్యామ్, పెనుమాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-18-at-4.49.06-PM-1-1024x770.jpeg)