*సంబరాల మహోత్సవంలో పాల్గొన్న దాసరి రాజు
ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం, గోరిలపాడు గ్రామంలో శ్రీకాకుళం జిల్లా ఐటి కో-ఆర్డినేటర్ కాళ్ళ దాలయ్య ఇంటి సంబరం అయినటువంటి తులసమ్మ మరియు చింతామణి అమ్మవారి సంబరాల మహోత్సవంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్, ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు మరియు రాష్ట్ర రజక సంఘం డైరెక్టర్ పలాస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ దుర్గారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరియు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ఇచ్చాపురం ఏఎంసి వైస్ చైర్మన్ దాసరి శేఖర్, పిఏసిఎస్ డైరెక్టర్ రాజశేఖర్, ఏఎంసి డైరెక్టర్ దుంగు భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. మరియు శైలజ, సుశీల, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి సురేష్, రఘు, ప్రేమ్ మరియు, జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Share this content:
Post Comment