నాదెండ్ల మనోహర్ తో సమావేశమైన ఏపీ వాల్మీకి బోయ సంఘం ప్రతినిధులు

ఏపీ వాల్మీకి బోయ సంఘం ప్రతినిధులు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ని మంగళవారం ఉదయం కలిసి తమ సామాజిక వర్గం సమస్యలను, విద్య, ఉద్యోగపరంగా ఎదిగేందుకు ఉన్న అవరోధాలను తెలపటం జరిగింది.