డిజిటల్ క్యాంపెయిన్లో పూతలపట్టు జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-4.37.29-PM-1024x1024.jpeg)
చిత్తూరు జిల్లా పూతలపట్టు జనసైనికులు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ హరిప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు పార్లమెంటులో వైజాగ్ ఉక్కు గురించి పోరాడాలని విజ్ఞప్తి చేశారు.