నూజివీడు నియోజకవర్గం విజయవాడ జిల్లాలో ఉంచాలని జనసేన డిమాండ్
నూజివీడు నియోజకవర్గం విజయవాడ జిల్లాలో ఉంచాలని నూజివీడులో నిరసన దీక్షకు చాట్రయి మండల జనసేన పార్టీ మద్దతు తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తె వెంకటేశ్వరావు, రాష్ట్ర మత్సకారా విభాగ కార్యదర్శి యుగేందర్, చాట్రాయి మండలం అధ్యక్షులు నాయకులు ఆరెళ్ళి కృష్ణ, ఆగిరిపల్లి మండలం అధ్యక్షులు పవన్, నూజివీడు అధ్యక్షులు రాము, ముమ్మలపల్లి సునీల్, ఏనుగుల చక్రి, తుమ్మల జగన్, వలసపల్లి రామకృష్ణ, గోపాలకృష్, పాశం నాగబాబు పాల్గొని నూజివీడుని విజయవాడ జిల్లాలోనే ఉంచాలని నూజివీడు జెఏసికి మద్దతు ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-09-at-12.27.50-PM-1-1024x768.jpeg)