పూల్వామా ఘటనలో వీరమరణం పొందిన వీరజవానులకి నివాళులు అర్పించిన జనసేన
పూల్వామా ఘటనలో వీరమరణం పొందిన వీరజవానులకి సోమవారం జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు. ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వీరజవానులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, కెమిడి జానీ, క్రాంతి, ప్రదీప్, నరేష్, అజయ్ ఉదయ్ మంద పవన్ కుమార్, నారగోని నాగరాజు, మంద వివేక్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-15-at-9.44.10-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-15-at-9.44.09-AM-1024x576.jpeg)