అనంతపురం రైతు భరోసా యాత్ర
అనంతపురం, కౌలు రైతుల కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధికసాయం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12 నుండి రైతులకు చెక్కూలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా యాత్ర జిల్లా కమిటీ సమావేశంలో తాడిపత్రి ఇంఛార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-8.37.09-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-8.36.17-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-11-at-8.37.09-PM.jpeg)