పార్థసారథి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం పట్టణము జనసేన నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి కుటుంబ సభ్యులను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి పరామ్ర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-11-at-11.32.14-AM-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-11-at-11.32.04-AM-1024x767.jpeg)