రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి హాసీనా బేగం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా జనసేన పార్టీ మహిళా సమీక్షా సమావేశం
శతఘ్ని న్యూస్: జనసేన పార్టీ వీర మహిళ విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి హాసీనా బేగం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వీర మహిళ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి అరుణ రాయపాటి, ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి పెండ్యాల శ్రీలత, శ్రీమతి పసుపులేటి పద్మావతి, శ్రీమతి కుప్పాల జ్యోతి, పాణ్యం ఇంచార్జి శ్రీ చింతా సురేష్ బాబు గారు, వీర మహిళలు పాల్గొన్నారు.