హనుమజ్జయంతి వేడుకలలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు నియోజకవర్గం 6వ డివిజన్ లోని మాదేపల్లి రోడ్ లో ఉన్న అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగిన హనుమజ్జయంతి ఉత్సవాల సందర్భంగా.. ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ కమిటీ వారికి స్వామి వారి కిరీటం నిమిత్తం 10,000 రూ.అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-01-at-10.14.42-AM-1024x768.jpeg)