వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జనసేన సమావేశం

తాడేపల్లిగూడెం, బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక తాడేపల్లిగూడెం 31వ వార్డు లోని ముఖ్య జనసేన నాయకులతో కమిటీ మీటింగ్ గురించి చర్చించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తాడేపల్లిగూడెం జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పాల్గొని భారీ ఎత్తున కమిటి సభ్యులతో మంగళవారం నాడు మీటింగ్ ఏర్పాటు కోసం 31వ వార్డు జనసేన నాయకులు మరియు జనసైనికులతో చర్చిండం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల రాంబాబు, సూరపు సుబ్బయ్య, మామిడి అచ్చిబాబు, వెంకటేశ్వరరావు, దాగరపు శీను, చాపల రమేశ్, అత్తిలి బాబీ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.