కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో పాటంశెట్టికి మద్ధతుగా బైక్ ర్యాలీ
కాకినాడ సిటీ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు సిటీ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నుంచి 50 బైక్ తోటి ర్యాలీగా జగ్గంపేట నియోజవర్గం ఇంచార్జ్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లి మద్దతు తెలియజేయడం జరిగింది. వానపల్లి హరికృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా వెళ్లి మద్దతు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-05-at-6.25.59-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-05-at-6.26.01-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-05-at-6.25.57-PM-1-1024x461.jpeg)